కథ విన్నాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి: శ్రీదేవి | Sakshi
Sakshi News home page

కథ విన్నాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి: శ్రీదేవి

Published Fri, Jun 23 2017 8:58 PM

అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ‘మమ్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, తాజాగా రెండో ట్రైలర్ ను చిత్ర యూనిట్‌ ఇవాళ సాయంత్రం విడుదల చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement