'సోషల్ మీడియాకు ఆ ఫుటేజీ ఎలా లభించింది' | Sakshi
Sakshi News home page

'సోషల్ మీడియాకు ఆ ఫుటేజీ ఎలా లభించింది'

Published Tue, Jan 19 2016 7:12 AM

ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలలో జరిగిన అన్ని పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు.