'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు'

Published Sun, Feb 12 2017 1:29 PM

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. రాజమండ్రిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement