మూడేళ్లలో గొర్రెలపై తెలంగాణ యాదవులు, కురుమలు రూ.25వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ విషయం చాలామంది గొర్రెలకు (పరోక్షంగా విపక్షాలను ఉద్దేశిస్తూ) అర్థంకాదని విమర్శించారు. 2024నాటికి తెలంగాణ బడ్జెట్ 5కోట్లకు చేరుతుందని అన్నారు. మంగళవారం సిద్దిపేటలో పర్యటనలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. డోలు వాయించి కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
గొర్రెలకు ఏం తెలుస్తుంది గొర్రెల విలువ
Published Tue, Jun 20 2017 2:11 PM
Advertisement
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement