Sakshi News home page

బీచ్‌రోడ్‌ ప్రమాదంలో మరో విషాదం

Published Wed, May 3 2017 9:46 AM

విశాఖ బీచ్‌రోడ్డులో స్కూల్‌ బస్సు సృష్టించిన బీభత్సంలో మరో ప్రాణం బలైంది. బీచ్‌ ప్రమాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయవాడ ఏఎస్పీ నందకిషోర్‌ కుమారుడు దేవగురు(11) బుధవారం మృతిచెందాడు.

Advertisement
Advertisement