మేమేమీ దొంగలం కాదు: టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే | Sakshi
Sakshi News home page

మేమేమీ దొంగలం కాదు: టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే

Published Sat, Jun 10 2017 11:20 AM

ఇబ్రహీంపట్నం భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఖండించారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ భూముల వ్యవహారంపై ఎవరినీ సస్పెండ్‌ చేయలేదని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement