హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ను అతి దారుణంగా నరికి చంపేశారు. గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ కార్పొరేటర్ పనిచేస్తున్న అనిశెట్టి మురళీని కొంతమంది వ్యక్తులు వేట కొడవళ్లు, కత్తులతో నరికి హత్య చేశారు. రాజకీయ విభేధాలు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన మురళీ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హత్య చేసిన వ్యక్తులు పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీఆర్ఎస్ కార్పొరేటర్ దారుణ హత్య
Published Thu, Jul 13 2017 7:11 PM
Advertisement
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement