బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు | Sakshi
Sakshi News home page

బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు

Published Sun, May 7 2017 7:10 AM

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేష న్లు కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం గాం ధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావే శం జరిగింది.