23న పీఎస్‌ఎల్‌వీ సీ–38 ప్రయోగం | Sakshi
Sakshi News home page

23న పీఎస్‌ఎల్‌వీ సీ–38 ప్రయోగం

Published Mon, Jun 19 2017 5:51 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ నెల 23న పీఎస్‌ఎల్‌వీ సీ–38 రాకెట్‌ ద్వారా 34 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షార్‌ మొదటి ప్రయోగ వేదికపై శుక్రవారం రాకెట్‌ శిఖర భాగాన ఉపగ్ర హాలను అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు.

Advertisement
Advertisement