ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం | Sakshi
Sakshi News home page

ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం

Published Fri, Jan 15 2016 1:17 PM

మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని బొరిగి గ్రామంలో ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నారనే నెపంతో ఒకరిని హతమార్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement