పశువుల కాపర్లను చంపేసిన మొసళ్లు | Sakshi
Sakshi News home page

పశువుల కాపర్లను చంపేసిన మొసళ్లు

Published Tue, Jan 5 2016 1:23 PM

మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. పశువులను మేపేందుకు వెళ్లిన ఇద్దరు పశువుల కాపర్లను మొసళ్లు చంపేశాయి. పుల్కల్ మండలం గొగులూరు గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు మంజీరా పరివాహక ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement