శ్రీశైలం జలాశయంలో నీళ్లున్నా రాయలసీమ రైతాంగానికి ఇవ్వలేని దుస్థితికి బాధ్యత వహించి బోన్లో నిలబడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తానే రాయలసీమ ప్రజలకు నీటిని ఇస్తున్నట్లు ఓ వీధి నాటకానికి తెరతీసి పండుగ చేసుకోడానికి సిద్ధమవుతోంది. ‘గాలేరు – నగరి’ పథకంలోని పైడిపాలెం రిజర్వాయర్ను జాతికి అంకితం చేసే పేరుతో వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్కు 3 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా విడుదల చేయడం ఇది కొత్త కాదు. 2013లోనే అప్పటి కలెక్టర్ కోన శశిధర్ ఈ తరహాలో గండికోటకు నీటిని తీసుకొచ్చారు.
సీమ నీటిపై చంద్రబాబు వీధి నాటకం
Published Wed, Jan 11 2017 9:39 AM
Advertisement
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement