విశాఖలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం | Sakshi
Sakshi News home page

విశాఖలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

Published Wed, Feb 22 2017 4:17 PM

విశాఖపట్నం జిల్లా బీమునిపట్నం తహశీల్దార్‌ బి.టి.వి. రామారావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.