Sakshi News home page

రింగ్‌రోడ్డుకు ఆటంకం

Published Sat, Dec 16 2023 4:28 AM

రామునిపట్ల గ్రామంలో నరేశ్‌ ఇంటివద్ద గుమిగూడిన గ్రామస్తులు  - Sakshi

ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని కబళించాయి. ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను గన్‌తో కాల్చి.. తానూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులు, వారి తల్లి రక్తపు మడుగుల్లో విగతజీవులుగా పడి ఉండటం అందరినీ కలచివేసింది. రోజురోజుకు అప్పుల భారం పెరగడం.. వాటిని తీర్చే మార్గం కానరాకపోవడం.. తోటివారు సహకరించకపోవడం.. చివరకు చావే శరణ్యమని భావించి కానిస్టేబుల్‌ నరేశ్‌ ఈ దారుణానికి పాల్పడటం విషాదాన్ని మిగిల్చింది.

వివరాలు 8లో

యూజీడీ ప్రతిపాదనకు లభించని ఆమోదం

ప్రారంభం కాని ‘స్పోర్ట్స్‌ విలేజ్‌’

అభివృద్ధి పనులన్నీ పెండింగ్‌

కొత్త ప్రభుత్వంపై ప్రజల ఆశలు

Advertisement

What’s your opinion

Advertisement