సింగరాయకొండ(మర్రిపూడి): జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాలికల కబడ్డీ జట్టుకు సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.సిపోరా ఎంపికై ంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన 49వ ఏపీ అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాలికల కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరచి సిపోరా ఎంపికై నట్లు హెచ్ఎం డీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో సిపోరా పాల్గొంటుందని పీడీ పి.హజరత్తయ్య పేర్కొన్నారు. సిపోరాను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
Breadcrumb
- HOME
జాతీయ కబడ్డీ జట్టుకు సిపోరా ఎంపిక
Published Fri, Mar 29 2024 1:20 AM
Related news
-
ఆశీర్వదించి అండగా నిలవండి
గిద్దలూరు రూరల్: ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించి అండగా నిలిస్తే గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కేపీ.నాగార్జునరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేపీ.నాగార్జునరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని ఆయన నివాస గృహం వద్ద నుంచి రాచర్ల రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా వారితో కలిసి ఊరేగింపుగా వచ్చారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంగా ముందుకు కదిలారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నాగార్జునరెడ్డిలు కలిసి జయరామ్ లాడ్జి వద్ద వాహనం దిగి అక్కడ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేపీ.నాగార్జునరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగనన్న మీ పై నమ్మకంతో గిద్దలూరు అభ్యర్థిగా నిలబెట్టారని, నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆకాంక్షించారు. కేపీ.నాగార్జునరెడ్డి, ఆయన సతీమణి కుందురు కల్పన విడివిడిగా రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి డి.నాగజ్యోతికి అందజేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్లు ఆర్.డి.రామకృష్ణ, కాతా దీపికా, ఎంపీపీ కడప లక్ష్మి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్సార్ సీపీ నాయకులు కామూరి రమణారెడ్డి, మాజీ సర్పంచి శివాపురం సురేంద్రకుమార్, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఆర్ఐ మురళి, కావేటి ఈశ్వర్నాయుడు, చేరెడ్డి శ్రీకాంత్రెడ్డి, పర్చూరి నాగేశ్వరరావు, డా.భూమా నరసింహారెడ్డి, పాలుగుళ్ల నరసింహారెడ్డి, రాష్ట్ర గౌడసంఘం నాయకుడు కంచర్ల కోటయ్యగౌడ్, ఎదురు శ్రీనివాసరెడ్డి, పెండ్యేల కిరణ్, గర్రె చిరంజీవి, వైఎస్సార్ సీపీ జిల్లా క్రిష్టియన్ మైనారిటీ నాయకుడు గోన రంజిత్ కుమార్, కాపు నాయకుడు ముద్దర్ల శ్రీను పాల్గొన్నారు. గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేపీ నాగార్జునరెడ్డి నామినేషన్ దాఖలు పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి -
తాగి..తూగి
యర్రగొండపాలెం: టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ దాఖలు సందర్భంగా శుక్రవారం పట్టణంలో మద్యం ఏరులై పారింది. నామినేషన్కు ముందు పట్టణంలో టీటీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలకు ముందుగానే మద్యం కేసులతోపాటు డబ్బులు కూడా ఇచ్చారు. వారికి మాంసంతో కూడిన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పట్టణంలో ఏ సందులో చూసిన తెలుగు తమ్ముళ్లు మద్యం తాగుతూ కనిపించారు. బ్రాందీ షాపుల వద్ద క్యూ కట్టారు. ఫూటుగా మద్యం తాగిన వీరు ర్యాలీలో చిందులు తొక్కారు. ర్యాలీలో పాల్గొన్నవారి సంఖ్య అంతంత మాత్రమే అయినా పచ్చ నేతలు మాత్రం నియోజకవర్గం అంతా తమ వెనకే నడుస్తుందన్న బిల్డప్ ఇచ్చారు. తాగిన మైకంలో వారు పట్టణంలో ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ తో హల్చల్ చేశారు. ఒక ద్విచక్ర వాహనంపై త్రిపురాంతకం మండలంలోని మానేపల్లికి చెందిన ముగ్గురు మితిమీరిన వేగంగా నడుపుతూ రామసముద్రానికి సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బోల్తాపడ్డారు. ఈ సంఘటనలో బైరెడ్డి నరసింహారెడ్డి, పోట్ల మల్లికార్జునరెడ్డిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని యర్రగొండపాలెంలోని టీడీపీ నాయకుడు మన్నె రవీంద్రకు చెందిన వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు. గాయపడిన వారిలో బైరెడ్డి నరసింహారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఆ వైద్యశాలలో ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. యర్రగొండపాలెంలో ఏరులై పారిన మద్యంకనిపించని కూటమి జెండాలు.. టీడీపీ ర్యాలీలో కూటమి జెండాలు కనిపించలేదు. ర్యాలీని రక్తికట్టించటానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాలు ఏర్పాటు చేసి జనసమీకరణ చేశారు. వారు అనుకున్న మేరకు కార్యకర్తలు రాకపోయినా స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్నీ పచ్చజెండాలే కనిపించాయి కానీ జనసేన, బీజేపీలకు చెందిన జెండాలు కనిపించలేదు. ఈ సందర్భంగా స్థానిక కొలుకుల సెంటర్లో కాన్వాయ్పై నుంచి ఎరిక్షన్బాబు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తమ ప్రసంగాల్లో టీడీపీ కార్యకర్తలతోపాటు జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారని, ఎమ్మార్పీఎస్ తమకు మద్దతు ఇస్తుందని ఆయా పార్టీలకు చెందిన నాయకులను మాత్రం పరిచయం చేశారు. -
వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యం
సంతనూతలపాడు (చీమకుర్తి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనం సృష్టిస్తూ దూసుకెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యమని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నారు. సంతనూతలపాడు పంచాయతీ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో శుక్రవారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మోదుగుల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారని.. చంద్రబాబు తన పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని చెప్పారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ఉత్తుత్తి వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకొస్తున్నారని ఎద్దేవా ఏశారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగార్జునను, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈనెల 24 న చీమకుర్తిలో తాను నామినేషన్ వేస్తానని, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారు బాబు, ఎంపీపీ బీ విజయ, జెడ్పీటీసీలు దుంపా రమణమ్మ, వేమా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బొల్లినేని కృష్ణయ్య, సొసైటీ ప్రెసిడెంట్ దుంపా యలమందారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, పేర్నమిట్టలోని 6 డివిజన్ల కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జేసీఎస్ కన్వీనర్లు, చీమకుర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పీఏసీఎస్ త్రి మెన్ కమిటీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొన్నారు. సంతనూతలపాడులో విజయం సాధించి జగనన్నకు బహుమతిగా ఇస్తాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభం -
పేదలకు విద్య, వైద్యం అందించటమే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: పేదలకు విద్య, వైద్యం సంతృప్తిగా అందించటమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 58 నెలల పాలనలో ముందుకు సాగిందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈ మేరకు బాలినేని మన ఒంగోలు–మన వాసన్న కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్లో శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల బత్తులవారికుంట, బ్రాహ్మణ బజారు, వార్డు సచివాలయం వీధి, మిట్టమీద, దత్తాత్రేయ కాలనీ, అరవ కాలనీలలో నుంచి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు, పూల వర్షంతో, గుమ్మడి కాయలు దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ సామాన్యులు అనారోగ్యం పాలైతే ఆర్ధిక స్థోమత లేనప్పుడు అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆ పరిస్థితికి చరమగీతం పాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్య శ్రీలో అవకాశం కల్పించటంతో పాటు ఆరోగ్య శ్రీ ఖర్చు దాదాపు రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అదేవిధంగా విద్య విషయంలో కూడా సీఎం వైఎస్ జగన్ ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతో పాటు నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. వాటితో పాటు అమ్మ ఒడి పేరుతో పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆర్థిక సాయం చేయటం కూడా మరెక్కడా లేదన్నారు. చిన్నారులకు బూట్ల నుంచి దుస్తులు, సాక్సులు, టై అందజేసి విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను గడప ముంగిటకే తీసుకొచ్చి పరిపాలనను గ్రామాల్లోనే కొనసాగించారని చెప్పారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించి ఆరోసారి గెలిపించి తనచేత సిక్సర్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్ద బాలినేని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు పోట్లూరి భాస్కర్, అడపాల రాము, వాకా కృష్ణారెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, తమ్మినేని మాధవి, నారాయణ, తోటకూర రాజేష్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేష్, కుమార్, ఇసాకు, ఏసు, విజయ్, వంశీ, పాజర్ల నాగరాజు, అశోక్ బాబు, సుబ్బయ్య, బాల గురవయ్య, పురిణి ప్రభావతి, లక్ష్మయ్య, గుర్రాల రామ్మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఒంగోలు నగరంలోని 16వ డివిజన్లో ‘మన ఒంగోలు–మన వాసన్న’ -
మంచి ముహూర్తం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు అర్బన్: నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు శుక్రవారం ఏకాదశి మంచి రోజు కావడంతో జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్కు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 15 నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో అధికార వైఎస్సార్ సీపీ, టీడీపీకి చెందిన పలువురు అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. జనసంద్రమైన గిద్దలూరు: వైఎస్సార్ సీపీ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా మార్కాపురం ఎమ్మెల్యే కేపీ.నాగార్జున రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో నిర్వహించిన భారీ ర్యాలీలో ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి కుందురు నాగార్జున రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుందురు కల్పన కూడా వైఎస్సార్ సీపీ తరఫున మరో సెట్టు దాఖలు చేశారు. కొండపిలో మంత్రి ఆదిమూలపు తరుఫున.. కొండపి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తరఫున కొండపి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు కొండపి తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఏ.కుమార్కు మధ్యాహ్నం 12.25 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ నామినేషన్ను ప్రపోజ్ చేసిన వారిలో రాష్ట్ర వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎన్నాబత్తిన వెంకటేశ్వర రావు(చిన్నా), రాష్ట్ర నాయకులు డాకా పిచ్చిరెడ్డి, కొండపి జెడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి అరుణ కుమారి రెడ్డి, పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ వెంకటేశ్వర్లు ఉన్నారు. అసెంబ్లీకి పలువురు నామినేషన్లు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ తరుఫున యర్రగొండపాలెం అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దర్శి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా లక్ష్మీ గొట్టిపాటి ఒక సెట్టు నామినేషన్ వేశారు. సంతనూతలపాడు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా బొమ్మాజి నిరంజన్ విజయ కుమార్ ఒక సెట్టు, కొండపి అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున డోలా కుటుంబ సభ్యులు డోలా రాజేశ్వరి కూడా ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గిద్దలూరు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరుకు స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మీ రామ నాయక్ ముదావత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున జువ్వాది పవన్ కుమార్, మార్కాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పొట్టి వెంకట సుబ్బారావు, ఒంగోలు అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా బుట్టి రమేష్ బాబు, స్వతంత్ర అభ్యర్థిగా మన్నం సుధీర్ కుమార్లు నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రెండు రోజులు కలిపి మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. అశోక్రెడ్డిపై దొమ్మీ కేసు.. వాహన దగ్ధం, దొమ్మీ..ట్రెస్పాస్ కేసులు.ఇవీ గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి చరిత్ర. అశోక్రెడ్డిపై గిద్దలూరు పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద ఉన్నాయి. అలాగే బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదై ఉంది. అశోక్రెడ్డి వద్ద రూ.3.50 లక్షల నగదు, భార్య పుష్పలీలా వద్ద రూ.6.68 లక్షల నగదు చేతిలో ఉన్నట్లు ఆఫిడవిట్లో చూపించారు. అశోక్రెడ్డి పేరుపై రూ.3.93 కోట్లు, భార్య పేరుపై రూ.2.59 కోట్లు చరాస్తులు చూపించారు. ఇద్దరి వద్ద సుమారు రూ.4.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.స్వామికి ఉంది డొక్కు కారేనట మరుగుదొడ్ల సొమ్మును భారీగా కాజేసిన కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజస్వామికి 2013 మోడల్ మారుతి కారు మాత్రమే ఉందని ఆఫిడవిట్లో పొందుపరిచాడు. తన దగ్గర రూ.1.26 లక్షల నగదు, తన భార్య వద్ద రూ.27 వేల నగదు మాత్రమే ఉన్నట్లు చూపించాడు. భార్యభర్తల పేరుపై రూ.47 లక్షల విలువైన చరాస్తులు, సుమారు రూ.35 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు చూపించాడు. స్వామిపై వివిధ పోలీస్స్టేషన్లలో 9 కేసులు నమోదై ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీగా సొమ్ము కాజేసిన స్వామి..ఎన్నికల ఆఫిడవిట్లో చూపిన వివరాలు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు.
Related News by category
-
మంచి ముహూర్తం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు అర్బన్: నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు శుక్రవారం ఏకాదశి మంచి రోజు కావడంతో జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్కు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 15 నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో అధికార వైఎస్సార్ సీపీ, టీడీపీకి చెందిన పలువురు అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. జనసంద్రమైన గిద్దలూరు: వైఎస్సార్ సీపీ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా మార్కాపురం ఎమ్మెల్యే కేపీ.నాగార్జున రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో నిర్వహించిన భారీ ర్యాలీలో ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి కుందురు నాగార్జున రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుందురు కల్పన కూడా వైఎస్సార్ సీపీ తరఫున మరో సెట్టు దాఖలు చేశారు. కొండపిలో మంత్రి ఆదిమూలపు తరుఫున.. కొండపి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తరఫున కొండపి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు కొండపి తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఏ.కుమార్కు మధ్యాహ్నం 12.25 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ నామినేషన్ను ప్రపోజ్ చేసిన వారిలో రాష్ట్ర వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎన్నాబత్తిన వెంకటేశ్వర రావు(చిన్నా), రాష్ట్ర నాయకులు డాకా పిచ్చిరెడ్డి, కొండపి జెడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి అరుణ కుమారి రెడ్డి, పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ వెంకటేశ్వర్లు ఉన్నారు. అసెంబ్లీకి పలువురు నామినేషన్లు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ తరుఫున యర్రగొండపాలెం అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దర్శి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా లక్ష్మీ గొట్టిపాటి ఒక సెట్టు నామినేషన్ వేశారు. సంతనూతలపాడు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా బొమ్మాజి నిరంజన్ విజయ కుమార్ ఒక సెట్టు, కొండపి అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున డోలా కుటుంబ సభ్యులు డోలా రాజేశ్వరి కూడా ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గిద్దలూరు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరుకు స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మీ రామ నాయక్ ముదావత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున జువ్వాది పవన్ కుమార్, మార్కాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పొట్టి వెంకట సుబ్బారావు, ఒంగోలు అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా బుట్టి రమేష్ బాబు, స్వతంత్ర అభ్యర్థిగా మన్నం సుధీర్ కుమార్లు నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రెండు రోజులు కలిపి మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. అశోక్రెడ్డిపై దొమ్మీ కేసు.. వాహన దగ్ధం, దొమ్మీ..ట్రెస్పాస్ కేసులు.ఇవీ గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి చరిత్ర. అశోక్రెడ్డిపై గిద్దలూరు పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద ఉన్నాయి. అలాగే బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదై ఉంది. అశోక్రెడ్డి వద్ద రూ.3.50 లక్షల నగదు, భార్య పుష్పలీలా వద్ద రూ.6.68 లక్షల నగదు చేతిలో ఉన్నట్లు ఆఫిడవిట్లో చూపించారు. అశోక్రెడ్డి పేరుపై రూ.3.93 కోట్లు, భార్య పేరుపై రూ.2.59 కోట్లు చరాస్తులు చూపించారు. ఇద్దరి వద్ద సుమారు రూ.4.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.స్వామికి ఉంది డొక్కు కారేనట మరుగుదొడ్ల సొమ్మును భారీగా కాజేసిన కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజస్వామికి 2013 మోడల్ మారుతి కారు మాత్రమే ఉందని ఆఫిడవిట్లో పొందుపరిచాడు. తన దగ్గర రూ.1.26 లక్షల నగదు, తన భార్య వద్ద రూ.27 వేల నగదు మాత్రమే ఉన్నట్లు చూపించాడు. భార్యభర్తల పేరుపై రూ.47 లక్షల విలువైన చరాస్తులు, సుమారు రూ.35 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు చూపించాడు. స్వామిపై వివిధ పోలీస్స్టేషన్లలో 9 కేసులు నమోదై ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీగా సొమ్ము కాజేసిన స్వామి..ఎన్నికల ఆఫిడవిట్లో చూపిన వివరాలు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. -
పేదలకు విద్య, వైద్యం అందించటమే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: పేదలకు విద్య, వైద్యం సంతృప్తిగా అందించటమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 58 నెలల పాలనలో ముందుకు సాగిందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈ మేరకు బాలినేని మన ఒంగోలు–మన వాసన్న కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్లో శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల బత్తులవారికుంట, బ్రాహ్మణ బజారు, వార్డు సచివాలయం వీధి, మిట్టమీద, దత్తాత్రేయ కాలనీ, అరవ కాలనీలలో నుంచి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు, పూల వర్షంతో, గుమ్మడి కాయలు దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ సామాన్యులు అనారోగ్యం పాలైతే ఆర్ధిక స్థోమత లేనప్పుడు అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆ పరిస్థితికి చరమగీతం పాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్య శ్రీలో అవకాశం కల్పించటంతో పాటు ఆరోగ్య శ్రీ ఖర్చు దాదాపు రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అదేవిధంగా విద్య విషయంలో కూడా సీఎం వైఎస్ జగన్ ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతో పాటు నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. వాటితో పాటు అమ్మ ఒడి పేరుతో పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆర్థిక సాయం చేయటం కూడా మరెక్కడా లేదన్నారు. చిన్నారులకు బూట్ల నుంచి దుస్తులు, సాక్సులు, టై అందజేసి విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను గడప ముంగిటకే తీసుకొచ్చి పరిపాలనను గ్రామాల్లోనే కొనసాగించారని చెప్పారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించి ఆరోసారి గెలిపించి తనచేత సిక్సర్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్ద బాలినేని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు పోట్లూరి భాస్కర్, అడపాల రాము, వాకా కృష్ణారెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, తమ్మినేని మాధవి, నారాయణ, తోటకూర రాజేష్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేష్, కుమార్, ఇసాకు, ఏసు, విజయ్, వంశీ, పాజర్ల నాగరాజు, అశోక్ బాబు, సుబ్బయ్య, బాల గురవయ్య, పురిణి ప్రభావతి, లక్ష్మయ్య, గుర్రాల రామ్మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఒంగోలు నగరంలోని 16వ డివిజన్లో ‘మన ఒంగోలు–మన వాసన్న’ -
తాగి..తూగి
యర్రగొండపాలెం: టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ దాఖలు సందర్భంగా శుక్రవారం పట్టణంలో మద్యం ఏరులై పారింది. నామినేషన్కు ముందు పట్టణంలో టీటీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలకు ముందుగానే మద్యం కేసులతోపాటు డబ్బులు కూడా ఇచ్చారు. వారికి మాంసంతో కూడిన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పట్టణంలో ఏ సందులో చూసిన తెలుగు తమ్ముళ్లు మద్యం తాగుతూ కనిపించారు. బ్రాందీ షాపుల వద్ద క్యూ కట్టారు. ఫూటుగా మద్యం తాగిన వీరు ర్యాలీలో చిందులు తొక్కారు. ర్యాలీలో పాల్గొన్నవారి సంఖ్య అంతంత మాత్రమే అయినా పచ్చ నేతలు మాత్రం నియోజకవర్గం అంతా తమ వెనకే నడుస్తుందన్న బిల్డప్ ఇచ్చారు. తాగిన మైకంలో వారు పట్టణంలో ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ తో హల్చల్ చేశారు. ఒక ద్విచక్ర వాహనంపై త్రిపురాంతకం మండలంలోని మానేపల్లికి చెందిన ముగ్గురు మితిమీరిన వేగంగా నడుపుతూ రామసముద్రానికి సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బోల్తాపడ్డారు. ఈ సంఘటనలో బైరెడ్డి నరసింహారెడ్డి, పోట్ల మల్లికార్జునరెడ్డిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని యర్రగొండపాలెంలోని టీడీపీ నాయకుడు మన్నె రవీంద్రకు చెందిన వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు. గాయపడిన వారిలో బైరెడ్డి నరసింహారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఆ వైద్యశాలలో ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. యర్రగొండపాలెంలో ఏరులై పారిన మద్యంకనిపించని కూటమి జెండాలు.. టీడీపీ ర్యాలీలో కూటమి జెండాలు కనిపించలేదు. ర్యాలీని రక్తికట్టించటానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాలు ఏర్పాటు చేసి జనసమీకరణ చేశారు. వారు అనుకున్న మేరకు కార్యకర్తలు రాకపోయినా స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్నీ పచ్చజెండాలే కనిపించాయి కానీ జనసేన, బీజేపీలకు చెందిన జెండాలు కనిపించలేదు. ఈ సందర్భంగా స్థానిక కొలుకుల సెంటర్లో కాన్వాయ్పై నుంచి ఎరిక్షన్బాబు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తమ ప్రసంగాల్లో టీడీపీ కార్యకర్తలతోపాటు జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారని, ఎమ్మార్పీఎస్ తమకు మద్దతు ఇస్తుందని ఆయా పార్టీలకు చెందిన నాయకులను మాత్రం పరిచయం చేశారు. -
టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
● నిద్ర నటిస్తున్న ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం మార్కాపురం: మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ బైక్, ఎన్నికల ర్యాలీలో కోడ్ ఉల్లంఘన జరిగింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం నిద్ర నటిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు పచ్చ పాతం చూపిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మార్కాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారి నుంచి 65 బైక్లకు మాత్రమే అనుమతి తీసుకోగా, బైక్ ర్యాలీలో సుమారు 150కి పైగా బైక్లు పాల్గొన్నాయి. పట్టణంలోని పాత బస్టాండ్, నాయుడు వీధి, తేరు బజారు, మెయిన్ బజారుతో పాటు పట్టణమంతా హారన్లు మోగిస్తూ ర్యాలీ నిర్వహించినా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించారు. బృందానికి నాయకత్వం వహిస్తున్న వెలిగొండ ప్రాజెక్టులోని అధికారి తీరు విమర్శలకు తావిస్తోంది. కేవలం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేసే ర్యాలీలు, బహిరంగ సభలపై ఫోకస్ పెడుతూ కేసులు నమోదు చేస్తున్న ఆ అధికారి, టీడీపీ నేతలపై ప్రేమ చూపిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. బైక్ ర్యాలీలో అనుమతి కంటే ఎక్కువ వాహనాలు ఉన్నా ఆ అధికారికి కోడ్ ఉల్లంఘన కనిపించటం లేదా అని పలువురు విమర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యం
సంతనూతలపాడు (చీమకుర్తి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనం సృష్టిస్తూ దూసుకెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యమని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నారు. సంతనూతలపాడు పంచాయతీ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో శుక్రవారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మోదుగుల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారని.. చంద్రబాబు తన పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని చెప్పారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ఉత్తుత్తి వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకొస్తున్నారని ఎద్దేవా ఏశారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగార్జునను, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈనెల 24 న చీమకుర్తిలో తాను నామినేషన్ వేస్తానని, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారు బాబు, ఎంపీపీ బీ విజయ, జెడ్పీటీసీలు దుంపా రమణమ్మ, వేమా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బొల్లినేని కృష్ణయ్య, సొసైటీ ప్రెసిడెంట్ దుంపా యలమందారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, పేర్నమిట్టలోని 6 డివిజన్ల కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జేసీఎస్ కన్వీనర్లు, చీమకుర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పీఏసీఎస్ త్రి మెన్ కమిటీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొన్నారు. సంతనూతలపాడులో విజయం సాధించి జగనన్నకు బహుమతిగా ఇస్తాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభం
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement