ఒక్క క్లిక్‌తో నేటి వార్తా స్రవంతి

Today News Roundup 30th july - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాపు రిజర్వేషన్లపై ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పార్టీ కేంద్రం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా లబ్ది పొందాలని కొన్ని శక్తులు కుట్ర పన్నాయన్నారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవని మాత్రమే తమ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పారని, కాపురిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

కాపు రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ

మైనారిటీలు వైఎస్సార్‌ను మరవలేరు: సజ్జల

భవిష్యవాణి వినిపించిన అమ్మవారు

శ్రీ రెడ్డిని చూస్తే జాలేస్తోంది: లారెన్స్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top