విజయవాడ సిటీ: పవిత్ర సంగమాన్ని చూడకపోతే పాపం అని పదేపదే లేనిపోని ప్రచారంచేసి 22 నిండుప్రాణాలు బలిగొన్న సీఎం చంద్రబాబుప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అందుకు బాధ్యులైన టూరిజం మంత్రి అఖిలప్రియ, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా రాజీనామా చేయాలన్నారు. లేదంటే ఘటనకు నైతిక బాధ్యత వహించి చంద్రబాబే వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నగర వర్కింగ్ ప్రెసిండెంట్ మల్లాది విష్ణు, రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధ్యతలు మరిచి కేవలం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ను తిట్టడానికి మాత్రమే ఉన్నట్లు వ్యవహరించే ఇరిగేషన్ మంత్రి ఉమా.. కృష్ణా నదిలో బోటు మునిగి 22 మంది ప్రాణాలు కోల్పోతే ఈ క్షణం వరకు స్పందించలేదని ధ్వజమెత్తారు. బోటు దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల పరిహారంతో పాటు, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు డిమాండ్ చేశారు.
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
Published Wed, Nov 15 2017 3:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement