వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ఒక్క రూపాయి డాక్టరుగా పేరు పొందారు. పులివె ందుల నడిబొడ్డున ఇప్పుడు ఉన్న వైఎస్ రాజారెడ్డి వైద్యశాలను 1974లో వైఎస్ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి ఏర్పాటు చేశారు. ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ఎల్లవేళలా వైద్యులు అందుబాటులో ఉండేలా చూశారు.
* అప్పట్లో వైఎస్ఆర్ డాక్టరుగా జమ్మలమడుగు గ్రాంబెల్ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండేవారు. అనంతరం పులివెందుల ప్రజావైద్యశాలలో డాక్టరుగా పనిచేశారు. ప్రజలతో మమేకమై, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొంటూ వైద్యసేవలు అందించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేవారు. ఇతరులకు నామమాత్రంగా రూ.1 ఫీజు ఉండేది. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి 1978లో ప్రజాసేవకోసం రాజకీయ ప్రవేశం చేశారు. ఆసుపత్రిలో వైద్యుల సంఖ్యను పెంచి తన చిన్నాన్న, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పురుషోత్తమరెడ్డిని ఆసుపత్రి సూపరింటెండెంట్గా నియమించి ఆసుపత్రి బాధ్యతలు అప్పగించారు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ ప్రజా వైద్యశాల అతి తక్కువ ఫీజులతో నడుస్తూ ఎన్నో అవార్డులు అందుకుంది.
* ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు, కాన్పులు, జనరల్ వైద్యసేవలు... ఇలా అన్ని సదుపాయాలు ఉండేలా చేయడంలో వై.ఎస్. కృషి ఎంతో ఉంది.
రూపాయి డాక్టర్...
Published Fri, Sep 2 2016 5:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇచ్చాపురం జనసంద్రం..
బహుమఖ ప్రజ్ఞాశాలి ప్రభుదాన్ భొత్ర
నిర్భయంగా ఓటేయండి
10లోపు ఉచిత సీట్లలో చేరాలి
మళ్లీ బీజేడీదే అధికారం
ఎన్నికల కంట్రోల్ రూమ్ పరిశీలన
కాంగ్రెస్లోకి బీజేపీ నాయకుడు దాస్ భొత్ర
విద్యుత్ ఏఈ, అకౌంట్స్ అధికారి సస్పెన్షన్
నకిలీ అభ్యర్థి అరెస్ట్
పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement