– కలెక్టర్ కేవీ సత్యనారాయణ
కడప కల్చరల్ : అహింస మార్గంలో వెళ్లినపుడే అభివృద్ధి సాధించగలమని కలెక్టర్ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వన్టౌన్ సర్కిల్లోగల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అహింస వాదమే తన ఆయుధంగా అనుకున్నది సాధించి భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన శాంతి యోధుడు గాంధీజీ అన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రమౌళీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖుల నివాళులు:
బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఎస్బి అంజద్బాషా, నాయకులు షఫీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లెపురెడ్డి హరినాథరెడ్డి, చలమారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్కుమార్, సాంబశివారెడ్డి, గోసుల శ్రీనివాసులురెడ్డి, వీవీ చలపతి, సుభాన్బాషా తదితరులు మహాత్ముని విగ్రహానికి నివాళులర్పించారు.
అహింసా మార్గంలోనే అభివృద్ధి
Published Sun, Oct 2 2016 11:02 PM
Advertisement
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రిషబ్ పంత్కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
Advertisement