- రూ.70 వేల దోపిడీ
రాపూరు : మండలంలోని పెంచలకోనలో ఉన్న హరేరామ హరేకృష్ణ ఆశ్రమంలోకి మంగళవారం తెల్లవారు జామున ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. ఆశ్రమంలోకి ప్రవేశించి నిర్వాహకులను కట్టేసి, కొట్టి బీరువాలోని రూ.70 వేల నగదును దోచుకెళ్లారు. ఎస్ఐ కరిముల్లా కథనం మేరకు.. హరేరామ హరేకృష్ణ ఆశ్రమాన్ని హనుమంతరెడ్డి 40 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. క్షేత్రంలో ఆయన, వంట మనిషి విజయమ్మ నిద్రిస్తుండగా తెల్లవారు జామున ఆరుగురు వ్యక్తులు ముసుగులు ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించారు. వంట మనిషి విజయమ్మ వద్ద ఉన్న సెల్ఫోన్ తీసుకోని, అక్కడే నిద్రిస్తున్న హనుమంతరెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. అతని వద్ద నుంచి వంట మనిషి ద్వారా బీరువా తాళాలు తీసుకుని ఆమెతోనే బీరువా తీయించి అందులో ఉన్న రూ.70 వేల నగదు దోచుకుని కారులో పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
పెంచలకోనలోని హరేరామహరే కృష్ణ ఆశ్రమంలో జరిగిన సంఘటనను తెలుసుకున్న గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిర్వాహుకులు హనుమంతరెడ్డి, విజయమ్మను, స్థానికులను విచారించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. సంఘటన స్థలంలో డాగ్స్క్వాడ్తో తనిఖీ చేపట్టారు. జాగిలం ఆశ్రమం పరిసరాలను తిరుగాడింది. ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ముసుగుదొంగల బీభత్సం
Published Wed, Aug 19 2015 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బహుమఖ ప్రజ్ఞాశాలి ప్రభుదాన్ భొత్ర
నిర్భయంగా ఓటేయండి
10లోపు ఉచిత సీట్లలో చేరాలి
మళ్లీ బీజేడీదే అధికారం
ఎన్నికల కంట్రోల్ రూమ్ పరిశీలన
కాంగ్రెస్లోకి బీజేపీ నాయకుడు దాస్ భొత్ర
విద్యుత్ ఏఈ, అకౌంట్స్ అధికారి సస్పెన్షన్
నకిలీ అభ్యర్థి అరెస్ట్
పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్
No Headline
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement