‘టాప్‌’ను నిలబెట్టుకున్న భారత్‌ | Sakshi
Sakshi News home page

‘టాప్‌’ను నిలబెట్టుకున్న భారత్‌

Published Fri, May 19 2017 9:15 AM

విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత టెస్టు క్రికెట్‌ జట్టు ప్రపంచ నెం.1 ర్యాంకును నిలబెట్టుకుంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన జాబితా ప్రకారం ప్రస్తుతం 123 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.