టీడీపీ అవిశ్వాసం ఓ డ్రామా | Sakshi
Sakshi News home page

టీడీపీ అవిశ్వాసం ఓ డ్రామా

Published Wed, Jul 18 2018 2:22 PM

ఓట్ల కోసమే టీడీపీ-బీజేపీలు డ్రామాలాడుతన్నాయని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement