చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే రాజధాని పూర్తయ్యేది | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే రాజధాని పూర్తయ్యేది

Published Fri, Apr 26 2019 6:26 PM

తాటిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డికోసం అని చెప్పే వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్‌పై లేనిపోని ఆరోపణలతో బాబు హైరానా చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు.

Advertisement
Advertisement