ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది

Published Mon, Nov 13 2017 12:22 PM

కృష్ణానదిలో బోటు బోల్తా పడి.. 20మంది చనిపోయిన తీవ్ర విషాద ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది