వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తి | Sakshi
Sakshi News home page

వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తి

Published Fri, Mar 15 2019 3:50 PM

 అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌ మార్టం పూర్తి చేసిన వైద్యులు... అనంతరం భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబసభ్యులు... వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయన్ని స్వగృహానికి తరలించారు. మరోవైపు వివేకానందరెడ్డి నివాసానికి బంధువులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.