చాపరాయి బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ | Sakshi
Sakshi News home page

చాపరాయి బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published Sat, Jul 1 2017 9:41 AM

తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన శనివారం ఉదయం రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్వపీడితులను పరామర్శించారు.

Advertisement
Advertisement