ఎన్నికలు సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు జపం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా లేనిది, కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టగానే ప్రభుత్వానికి వణుకు మొదలై రైతు బాట పట్టారని విమర్శించారు. రైతులపై కపట ప్రేమ చూపుతున్న కేసీఆర్ను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసేనని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ను గద్దె దించడానికి సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర రెండో రోజు మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరులో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలంతా టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు.
ఎన్నికల కోసమే కేసీఆర్ రైతు జపం
Published Thu, Mar 1 2018 8:39 AM
Advertisement
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement