తెలంగాణ జేఏసీ (రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ) చైర్మన్ పదవికి ప్రొఫెసర్ కోదండరాం రాజీనామా చేయనున్నారు. శనివారం సాయంత్రం గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద చైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆయన తెలిపారు. మరో వైపు ఆదివారం సూరూర్నగర్ స్టేడియంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరుగనుంది.
రేపు తెలంగాణ జనసమితి అవిర్భావ సభ
Published Sat, Apr 28 2018 3:02 PM
Advertisement
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement