దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా రెడ్డి హాస్టల్ను తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో రెడ్డి హాస్టల్ నిర్మాణ సముదాయానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెడ్డి హాస్టల్కు ఇప్పటికే కేటాయించిన 10 ఎకరాలకు తోడుగా మరో 5 ఎకరాలు కేటాయిస్తామని హామీయిచ్చారు. నారాయణగూడలో బాలికల హాస్టల్కు అదనంగా 1500 గజాలు ఇస్తామన్నారు. బుద్వేల్లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భారీ ఎడ్యుకేషన్ టవర్ నిర్మించి క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగేలా చూడాలని కోరారు.
మరో 5 ఎకరాలు ఇస్తాం: సీఎం
Published Tue, Aug 22 2017 6:17 PM
Advertisement
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement