Sakshi News home page

టీడీపీకి రాజీనామా చేస్తున్నా

Published Sat, Aug 5 2017 7:59 AM

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు విమర్శించారు.

Advertisement
Advertisement