సదావర్తి భూములు మళ్లీ సర్కారు పెద్దల చేతికే! | Sakshi
Sakshi News home page

సదావర్తి భూములు మళ్లీ సర్కారు పెద్దల చేతికే!

Published Tue, Sep 19 2017 6:40 AM

గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఎట్టకేలకు పక్కా వ్యూహంతో రెండవసారి వేలంలో కూడా టీడీపీ పెద్దలే దక్కించుకున్నారు.

Advertisement
Advertisement