సచివాలయంకు పోకుండా పాలన చేసేన ఏకైక సీఎం కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

సచివాలయంకు పోకుండా పాలన చేసేన ఏకైక సీఎం కేసీఆర్‌

Published Fri, Nov 30 2018 5:58 PM

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఊసరవెళ్లి కంటే వేగంగా రంగులు మార్చి గద్దెనెక్కారని కాంగ్రెస్‌ నేత పంజాబ్‌ మంత్రి, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు విమర్శించారు. బైద పీపుల్‌ తెలంగాణలో ఫర్‌ద పీపుల్‌గా మారిందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 40 శాతం ప్రజలు రోజుకు కనీసం 140 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్‌ తన కోసం రూ. 300 కోట్ల భవంతిని నిర్మించుకున్నారని మండిపడ్డారు. వెదురు బొంగు పొడుగ్గానే ఉన్నా.. లోనంత డొల్లేనని.. తెలంగాణ పాలన కూడా అలాంటిదేనని ఎద్దేవ చేశారు.

Advertisement
Advertisement