మక్కా మసీదు పేలుళ్ల కేసును కొట్టేసిన నాంపల్లి కోర్టు | Sakshi
Sakshi News home page

మక్కా మసీదు పేలుళ్ల కేసును కొట్టేసిన నాంపల్లి కోర్టు

Published Mon, Apr 16 2018 12:49 PM

మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement