ఈ ఇద్దరి నవ్వులకు ఇంటర్నెట్‌ థ్రిల్‌ | Sakshi
Sakshi News home page

ఈ ఇద్దరి నవ్వులకు ఇంటర్నెట్‌ థ్రిల్‌

Published Sat, Jul 8 2017 3:01 PM

జర్మనీలోని హాంబర్గ్‌లో వార్షిక జీ20 సదస్సు.. మొత్తం 19 దేశాల అధినేతలతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరిలో కెనడియన్‌ ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడ్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్‌లు ఉన్నారు.

Advertisement
Advertisement