అవినీతి నిర్మూలనపై సీఎం జగన్‌ మరో ముందడుగు | Sakshi
Sakshi News home page

అవినీతి నిర్మూలనపై సీఎం జగన్‌ మరో ముందడుగు

Published Mon, Nov 25 2019 3:06 PM

అవినీతి నిర్మూలనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. అనినీతిపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్‌ హెల్ప్‌లైన్‌ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్‌ నేరుగా కాల్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసి పనితీరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే 14400కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. 

Advertisement
Advertisement