విశాఖ భూ కబ్జాలపై సిట్‌ ఏర్పాటు | Sakshi
Sakshi News home page

విశాఖ భూ కబ్జాలపై సిట్‌ ఏర్పాటు

Published Sun, Jun 18 2017 6:45 PM

విశాఖ భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. సిట్‌ చీఫ్‌గా డీఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సభ్యులుగా విశాఖ జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవోలు, డీఎస్పీలు ఉన్న ఈ బృందం మూడు నెలలలో నివేదిక ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement