గ్యాస్ లీక్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత | Sakshi
Sakshi News home page

గ్యాస్ లీక్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత

Published Sat, May 6 2017 10:48 AM

దక్షిణ ఢిల్లీలో తెల్లవారుజామునే పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. తుగ్లకాబాద్‌కు సమీపంలోని పుల్ పెహ్లాద్‌పూర్ ప్రాంతంలో ఉన్న రాణీ ఝాన్సీ స్కూలు సమీపంలో ఓ కంటెయినర్ నుంచి గ్యాస్ లీకైంది.