లోయలో పడిన బస్సు, 28 మంది మృతి | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు, 28 మంది మృతి

Published Fri, Jul 21 2017 7:11 AM

హిమాచల్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చేరువలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

Advertisement
Advertisement