జూలై-సెప్టెంబర్‌,2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యాదీవెన-పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌..! | Sakshi
Sakshi News home page

జూలై-సెప్టెంబర్‌,2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యాదీవెన-పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌..!

Published Thu, Jan 18 2024 9:42 AM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగనన్న విద్యాదీవెన-పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కార్యక్రమం. జూలై-సెప్టెంబర్‌,2023 త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు ₹584 కోట్ల నిధుల‌ను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌.