యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-బార్బరా స్టిక్రోవా (చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్లో ఏడో సీడ్ సానియా-స్టిక్రోవా ద్వయం 6-4, 7-5తో నికోల్ గిబ్స్ (అమెరికా)-నవో హిబినో (జపాన్) జంటపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)-గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జోడీ 6-1, 2-6, 8-10తో రాబర్ట్ ఫరా (కెనడా)-అనా లెనా గ్రోన్ఫెల్డ్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది.
క్వార్టర్స్లో సానియా జంట
Published Wed, Sep 7 2016 7:39 AM
Advertisement
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement