సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినవాళ్లను రాత్రికిరాత్రే అరెస్టు చేయించే టీడీపీ ప్రభుత్వం.. రాజకీయ హత్యలపై కనీసం స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నారాయణరెడ్డి హత్య జరిగి 48 గంటలైనా దోషులను పట్టుకోకుండా కర్నూలు ఎస్సీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన గడికోట.. ఏపీలో ఆటవిక పాలన సాగుతున్నదని విమర్శించారు.
కర్నూలు ఎస్పీ ఏం చేస్తున్నారు?
Published Tue, May 23 2017 3:38 PM
Advertisement
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement