మాటిచ్చి తప్పితే కాలర్‌ పట్టుకుని అడగండి | Sakshi
Sakshi News home page

మాటిచ్చి తప్పితే కాలర్‌ పట్టుకుని అడగండి

Published Sat, Aug 12 2017 11:54 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు ప్రజలను మోసం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగ భృతి, పేదలకు ఇళ్లు అంటూ నమ్మబలికి మోసం చేసిన దుర్మార్గపు ఆలోచనలు ఆయనవి అని విమర్శించారు.

Advertisement
Advertisement