సినారే జ్ఞాపకాలు చెరిగిపోనివి: వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

సినారే జ్ఞాపకాలు చెరిగిపోనివి: వైఎస్‌ జగన్‌

Published Mon, Jun 12 2017 12:20 PM

మహాకవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహిత డా.సి.నారాయణరెడ్డి మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగు సాహిత్యరంగంలో ఓ మహా ధ్రువతార నేలరాలిందని, సినారె మరణం తెలుగుజాతికి తీరనిలోటు అని వైఎస్‌ జగన్‌ అన్నారు.