సీనియర్ జర్నలిస్ట్, ‘సాక్షి’ స్పోర్ట్స్ ఎడిటర్ బత్తినేని జయప్రకాశ్ (38) శుక్రవారం ఆకస్మికంగా కన్నుమూశారు. తీవ్ర గుండె పోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జయప్రకాశ్కు భార్య శిరీష, ఇద్దరు పిల్లలు రేవంత్ (7), సాయి దేదీప్య (3) ఉన్నారు. శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతుండగా.. బాత్రూంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినా అప్పటికే మరణించారు.
'సాక్షి' స్పోర్ట్స్ ఎడిటర్ హఠాన్మరణం
Published Sat, Dec 3 2016 7:21 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement