వివాహిత అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Thu, Dec 24 2015 11:18 AM

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోషన్ కాలనీలో రుక్సానా బేగం(22) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వివరాలు.. హర్యానా రాష్ట్రానికి చెందిన అష్రఫ్(27), రుక్సానా బేగంలు భార్యాభర్తలు. 6 నెలల క్రితమే రోషన్ కాలనీలో స్థిరపడ్డారు. తరచూ మద్యం తాగుతూ అష్రఫ్ తన భార్యను వేధించేవాడు.