శిరీష కేసులో తాజా అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

శిరీష కేసులో తాజా అప్‌డేట్స్‌

Published Sat, Jun 17 2017 11:51 AM

బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో శ్రావణ్‌, రాజీవ్‌లను పోలీసులు నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. అంతకుముందు వీరిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement