Sakshi News home page

12 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు

Published Wed, Jun 7 2017 6:31 AM

ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం ఇంటర్‌ బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలు, మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు చేపట్టేందుకు షెడ్యూలు జారీచేసింది.

Advertisement
Advertisement