'మోసం, దగా టీఆర్ఎస్ రక్తంలోనే..' | Sakshi
Sakshi News home page

'మోసం, దగా టీఆర్ఎస్ రక్తంలోనే..'

Published Fri, Oct 21 2016 7:28 AM

రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్లో గురువారం కాంగ్రెస్ రైతు గర్జన సదస్సు నిర్వహించారు. రుణమాఫీ అమలు చేయాలంటూ దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement