రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్లో గురువారం కాంగ్రెస్ రైతు గర్జన సదస్సు నిర్వహించారు. రుణమాఫీ అమలు చేయాలంటూ దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.
'మోసం, దగా టీఆర్ఎస్ రక్తంలోనే..'
Published Fri, Oct 21 2016 7:28 AM
Advertisement
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement