మహారాష్ట్ర ఘోర ప్రమాదాలు | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఘోర ప్రమాదాలు

Published Sun, Jun 11 2017 9:51 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంభోరా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధనోరా వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement