-
" />
హ్యాట్రిక్ కౌన్సిలర్కు వైస్ చైర్మన్ పదవి
భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ బీబీ కుతిజా సిద్దిఖా మూడోసారి కౌన్సిలర్గా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మొదటి రెండుసా ర్లు ఎంఐఎం నుంచి పోటీ చేసి కౌన్సిలర్గా గెలి చిన ఆమె, ఈసారి 25వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.
-
" />
రోడ్లు గుల్లగుల్ల..
టీడీపీ నేతలు బరితెగించారు. తమ ధన దాహం తీర్చుకునేందుకు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. జిల్లాకే వరప్రసాదిని అయిన జలనిధిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అనేక గ్రామాలకు వెళ్లే రహదారుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే అడ్డుకునే అధికారి లేరు.
Tue, Feb 17 2026 07:23 AM -
" />
ప్రాణాలు పోయినా.. హక్కులు కాపాడుకుంటాం
● గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష
● వెనక్కి తగ్గేది లేదంటున్న గిరిజన నేతలు బాపట్ల వెంకటపతి, తలపల జయవర్ధన్
Tue, Feb 17 2026 07:23 AM -
పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
కాకాణి గోవర్ధన్రెడ్డి
Tue, Feb 17 2026 07:23 AM -
" />
మహిళలను నమ్మించి.. వంచించారు
టీడీపీ ప్రభుత్వం మహిళలను నమ్మించి నయవంచనకు గురి చేసింది. ఆడబిడ్డ నిధి, దీపం పథకం, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ వంటి పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరమైతే..
Tue, Feb 17 2026 07:23 AM -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్లో సింహపురి విద్యార్థులు సత్తాచాటారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్ పరీక్షలను గత నెల 21 నుంచి 29వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు విడతల్లో నిర్వహించారు. ఫలితాలను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది.
Tue, Feb 17 2026 07:23 AM -
" />
బడ్జెట్తో ప్రజలకు ఒరిగేదేమీ లేదు
నెల్లూరురూరల్ : కూటమి ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజలకు ఒరిగేదేమీ లే దని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొ న్నారు. సోమవా రం ఆయన రాష్ట్ర బడ్జెట్పై స్పందించారు.
Tue, Feb 17 2026 07:23 AM -
ఎన్నిక ప్రశాంతం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంచిర్యాల నగరపాలక సంస్థ, మిగతా నాలుగు పురపాలక సంఘాల్లో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
Tue, Feb 17 2026 07:22 AM -
పుర పీఠం కాంగ్రెస్ కై వసం
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. పోటాపోటీగా చోటు చేసుకున్న పరిణామాల మధ్య ఎట్టకేలకు పట్టు సాధించి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.
Tue, Feb 17 2026 07:22 AM -
క్యాతనపల్లిలో ‘కుర్చీ’లాట !
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కాక రేపుతోంది. బీఆర్ఎస్ పట్టు బిగించడం, అధికార కాంగ్రెస్ పార్టీ అవకాశం కోసం ఎదురు చూస్తుండడంతో పరిమాణాలు రసవత్తరంగా మారుతున్నాయి.
Tue, Feb 17 2026 07:22 AM -
● డిప్యూటీ మేయర్గా సల్ల రమ్య ● కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో ఇద్దరూ ఏకగ్రీవం ● ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు హాజరు ● ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీవో శ్రీనివాసరావు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్గా సల్ల రమ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్లోని 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు గెలుచుకోవడంతో పోటీ లేకుండా పోయింది.
Tue, Feb 17 2026 07:22 AM -
తాగునీటి సమస్య లేకుండా చేస్తా
– మంచిర్యాల డిప్యూటీ మేయర్ సల్ల రమ్య
Tue, Feb 17 2026 07:22 AM -
నగర అభివృద్ధికి కృషి
– మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్
Tue, Feb 17 2026 07:22 AM -
‘రాష్ట్రంలోనే నంబర్వన్ కార్పొరేషన్ చేస్తా’
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపడుతోందని, దాని ఫలితంగానే ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని, మంచిర్యాల కార్పొరేషన్ను రాష్ట్రంలోనే నంబర్ వన్గా చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్
Tue, Feb 17 2026 07:22 AM -
రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికయ్యారు.
Tue, Feb 17 2026 07:22 AM -
దారులన్నీ వేలాల వైపే..
జైపూర్: మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేలాల జాతరకు రెండోరోజు సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. దీంతో వేలాల పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివ నామస్మరణతో జాతర అంతా మార్మోగింది.
Tue, Feb 17 2026 07:22 AM -
కార్పొరేటర్ కహానీ!
భార్యాభర్తలను వరించిన పదవులు!
Tue, Feb 17 2026 07:22 AM -
" />
రాష్ట్రపతి నిలయంలో నృత్యప్రదర్శన
జన్నారం: హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో ని కళాసంధ్య ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవ కళావైభవంలో మండల కేంద్రానికి చెందిన నటరాజ కళాక్షేత్రానికి నృత్య ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది.
Tue, Feb 17 2026 07:22 AM -
‘పది’కి అల్పాహారం
Tue, Feb 17 2026 07:22 AM -
‘ఎన్నికలు అడ్డుకోవడం దుర్మార్గం’
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Tue, Feb 17 2026 07:22 AM -
‘బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు’
మంచిర్యాలటౌన్: బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు బెదిరించి కాంగ్రెస్లోకి చేర్చుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు.
Tue, Feb 17 2026 07:22 AM -
చమురు నిక్షేపాల కోసం బోరుబావులు
● ఆందోళనలో రైతులు
Tue, Feb 17 2026 07:22 AM -
ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం
● ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగులకు చెక్
● ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో మాత్రల పంపిణీ
● 1 నుంచి 19వ వయస్సు లోపు పిల్లలందరికీ
Tue, Feb 17 2026 07:22 AM -
ఆందోళనలో కేసీ ఆయకట్టు రైతులు
● కృష్ణా జలాల ఎత్తిపోతల నిలిపివేత
Tue, Feb 17 2026 07:22 AM -
సహకార సంఘాల్లో స్తంభించిన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగుల సమ్మె కారణంగా ఉమ్మడి జిల్లాలోని 99 సహకార సంఘాల్లో అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు ఉద్యోగులు సోమవారం నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టారు.
Tue, Feb 17 2026 07:22 AM
-
" />
హ్యాట్రిక్ కౌన్సిలర్కు వైస్ చైర్మన్ పదవి
భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ బీబీ కుతిజా సిద్దిఖా మూడోసారి కౌన్సిలర్గా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మొదటి రెండుసా ర్లు ఎంఐఎం నుంచి పోటీ చేసి కౌన్సిలర్గా గెలి చిన ఆమె, ఈసారి 25వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.
Tue, Feb 17 2026 07:23 AM -
" />
రోడ్లు గుల్లగుల్ల..
టీడీపీ నేతలు బరితెగించారు. తమ ధన దాహం తీర్చుకునేందుకు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. జిల్లాకే వరప్రసాదిని అయిన జలనిధిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అనేక గ్రామాలకు వెళ్లే రహదారుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే అడ్డుకునే అధికారి లేరు.
Tue, Feb 17 2026 07:23 AM -
" />
ప్రాణాలు పోయినా.. హక్కులు కాపాడుకుంటాం
● గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష
● వెనక్కి తగ్గేది లేదంటున్న గిరిజన నేతలు బాపట్ల వెంకటపతి, తలపల జయవర్ధన్
Tue, Feb 17 2026 07:23 AM -
పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
కాకాణి గోవర్ధన్రెడ్డి
Tue, Feb 17 2026 07:23 AM -
" />
మహిళలను నమ్మించి.. వంచించారు
టీడీపీ ప్రభుత్వం మహిళలను నమ్మించి నయవంచనకు గురి చేసింది. ఆడబిడ్డ నిధి, దీపం పథకం, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ వంటి పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరమైతే..
Tue, Feb 17 2026 07:23 AM -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్లో సింహపురి విద్యార్థులు సత్తాచాటారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్ పరీక్షలను గత నెల 21 నుంచి 29వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు విడతల్లో నిర్వహించారు. ఫలితాలను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది.
Tue, Feb 17 2026 07:23 AM -
" />
బడ్జెట్తో ప్రజలకు ఒరిగేదేమీ లేదు
నెల్లూరురూరల్ : కూటమి ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజలకు ఒరిగేదేమీ లే దని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొ న్నారు. సోమవా రం ఆయన రాష్ట్ర బడ్జెట్పై స్పందించారు.
Tue, Feb 17 2026 07:23 AM -
ఎన్నిక ప్రశాంతం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంచిర్యాల నగరపాలక సంస్థ, మిగతా నాలుగు పురపాలక సంఘాల్లో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
Tue, Feb 17 2026 07:22 AM -
పుర పీఠం కాంగ్రెస్ కై వసం
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. పోటాపోటీగా చోటు చేసుకున్న పరిణామాల మధ్య ఎట్టకేలకు పట్టు సాధించి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.
Tue, Feb 17 2026 07:22 AM -
క్యాతనపల్లిలో ‘కుర్చీ’లాట !
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కాక రేపుతోంది. బీఆర్ఎస్ పట్టు బిగించడం, అధికార కాంగ్రెస్ పార్టీ అవకాశం కోసం ఎదురు చూస్తుండడంతో పరిమాణాలు రసవత్తరంగా మారుతున్నాయి.
Tue, Feb 17 2026 07:22 AM -
● డిప్యూటీ మేయర్గా సల్ల రమ్య ● కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో ఇద్దరూ ఏకగ్రీవం ● ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు హాజరు ● ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీవో శ్రీనివాసరావు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్గా సల్ల రమ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్లోని 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు గెలుచుకోవడంతో పోటీ లేకుండా పోయింది.
Tue, Feb 17 2026 07:22 AM -
తాగునీటి సమస్య లేకుండా చేస్తా
– మంచిర్యాల డిప్యూటీ మేయర్ సల్ల రమ్య
Tue, Feb 17 2026 07:22 AM -
నగర అభివృద్ధికి కృషి
– మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్
Tue, Feb 17 2026 07:22 AM -
‘రాష్ట్రంలోనే నంబర్వన్ కార్పొరేషన్ చేస్తా’
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపడుతోందని, దాని ఫలితంగానే ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని, మంచిర్యాల కార్పొరేషన్ను రాష్ట్రంలోనే నంబర్ వన్గా చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్
Tue, Feb 17 2026 07:22 AM -
రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికయ్యారు.
Tue, Feb 17 2026 07:22 AM -
దారులన్నీ వేలాల వైపే..
జైపూర్: మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేలాల జాతరకు రెండోరోజు సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. దీంతో వేలాల పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివ నామస్మరణతో జాతర అంతా మార్మోగింది.
Tue, Feb 17 2026 07:22 AM -
కార్పొరేటర్ కహానీ!
భార్యాభర్తలను వరించిన పదవులు!
Tue, Feb 17 2026 07:22 AM -
" />
రాష్ట్రపతి నిలయంలో నృత్యప్రదర్శన
జన్నారం: హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో ని కళాసంధ్య ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవ కళావైభవంలో మండల కేంద్రానికి చెందిన నటరాజ కళాక్షేత్రానికి నృత్య ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది.
Tue, Feb 17 2026 07:22 AM -
‘పది’కి అల్పాహారం
Tue, Feb 17 2026 07:22 AM -
‘ఎన్నికలు అడ్డుకోవడం దుర్మార్గం’
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Tue, Feb 17 2026 07:22 AM -
‘బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు’
మంచిర్యాలటౌన్: బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు బెదిరించి కాంగ్రెస్లోకి చేర్చుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు.
Tue, Feb 17 2026 07:22 AM -
చమురు నిక్షేపాల కోసం బోరుబావులు
● ఆందోళనలో రైతులు
Tue, Feb 17 2026 07:22 AM -
ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం
● ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగులకు చెక్
● ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో మాత్రల పంపిణీ
● 1 నుంచి 19వ వయస్సు లోపు పిల్లలందరికీ
Tue, Feb 17 2026 07:22 AM -
ఆందోళనలో కేసీ ఆయకట్టు రైతులు
● కృష్ణా జలాల ఎత్తిపోతల నిలిపివేత
Tue, Feb 17 2026 07:22 AM -
సహకార సంఘాల్లో స్తంభించిన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగుల సమ్మె కారణంగా ఉమ్మడి జిల్లాలోని 99 సహకార సంఘాల్లో అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు ఉద్యోగులు సోమవారం నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టారు.
Tue, Feb 17 2026 07:22 AM
